ఒంగోలు: పల్లె గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

55பார்த்தது
ఒంగోలు: పల్లె గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పల్లె గ్రామాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. ఒంగోలు మండలంలోని చేజర్ల, కరవది, ఉలిచి గ్రామాలలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రూ. 2. 10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி