జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

63பார்த்தது
క్రీడలతో నిరంతరం ఆరోగ్యవంతంగా ఉంటారని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకొని ఒంగోలు మినీ స్టేడియంలో గురువారం నిర్వహించిన క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం క్రీడా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.

தொடர்புடைய செய்தி