లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

67பார்த்தது
లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ప్రకాశం జిల్లా మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్న వెంకట రాంబాబు తిరుమల లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భక్తులకు అందించే తిరుమల లడ్డుకు కల్తీ నెయ్యి గత ప్రభుత్వం ఉపయోగించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిజనిజాలు ప్రజలకు తెలిసేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி