రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి

53பார்த்தது
రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి
సింగరాయకొండ మండలంలోని కలికివాయలోని రైతు సేవా కేంద్రం లో ఋషి విజ్ఞాన కేంద్రం కందుకూరు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, రైతులు పండిస్తున్న వివిధ పంటలలో అవలంబిస్తున్న విధానాలు, లోపాలు, సమస్యలపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రవేత్తలకు వివరించగా, వారు పలు సూచనలు రైతులకు అందజేశారు.

தொடர்புடைய செய்தி