మహాత్మా గాంధీకి నివాళులర్పించిన వైసీపీ ఇంచార్జ్

59பார்த்தது
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన వైసీపీ ఇంచార్జ్
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గాంధీ విగ్రహానికి కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி