నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

73பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సింగంపల్లి గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అటు రాష్ట్రంలో ఇటు దేశంలో ఎవరు కూడా పేదవారు ఇల్లు లేని వారు ఉండకూడదని ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி