వినాయక ఉత్సవాలు సంతోషంగా జరుపుకుందాం- కౌన్సిలర్

76பார்த்தது
వినాయక ఉత్సవాలు సంతోషంగా జరుపుకుందాం- కౌన్సిలర్
వినాయక చవితి నవరాత్రులను సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని టిడిపి నాయకుడు, పట్టణ 33వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ ఆకాంక్షించారు. శనివారం వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆయన పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకుందామని ఈ సందర్భంగా ఆయన వినాయక మండప నిర్వాహకులను ఉద్దేశించి అన్నారు.

தொடர்புடைய செய்தி