పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

74பார்த்தது
పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం కమిషనర్ వెంకట దాస్ ఆధ్వర్యంలో సందర్భంగా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన వీధులను శుభ్రపరుస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతిజ్ఞ చేయించారు.

தொடர்புடைய செய்தி