గుర్తుతెలియని వ్యక్తి మృతి

62பார்த்தது
గుర్తుతెలియని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీలో ఓ వ్యక్తి రోడ్డుపై మృతి చెంది ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి మృతికి గల కారణాలు తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி