మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లింగోజిపల్లి నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న.. శ్రీ పాల్వాది నాగార్జున రావు మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించి, ఆయన సేవలను ప్రశంసించారు.