ముగ్గురు యువకులు గల్లంతు.. ఒకరు మృతి

81பார்த்தது
దర్శి బ్రాంచ్ కాలువలో శనివారం ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపల్లి, కొర్లమడుగు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ముగ్గురు స్నేహితులు ఈతకు వెళ్లి సాగర్ కాలవలో గల్లంతయ్యారు. వారిలో కొత్తపల్లికి చెందిన కేతిరెడ్డి లోకేష్ రెడ్డి (20) మృతదేహం లభ్యం కాగా, గల్లంతైన యువకులు కొర్లమడుగు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన కుందూరు కిరణ్ కుమార్ రెడ్డి, మణికంఠ రెడ్డిగా స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி