లబ్ధిదారుని ఇంటి వద్ద పింఛన్ అందించిన టిడిపి ఇన్చార్జ్

82பார்த்தது
లబ్ధిదారుని ఇంటి వద్ద పింఛన్ అందించిన టిడిపి ఇన్చార్జ్
ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుడి ఇంటి వద్దకు వెళ్లి దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి పింఛన్ నగదును మంగళవారం అందజేశారు. దర్శి పట్టణంలోని 16వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ప్రతి అర్హుడికి చేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி