త్రిపురాంతకంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

51பார்த்தது
త్రిపురాంతకంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం ఉమ్మడివరం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మంచి దిగుబడులు సాధించే విధంగా ఎటువంటి పంటలకు ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలో వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలని రైతులను అధికారులు కోరారు.

தொடர்புடைய செய்தி