అసెంబ్లీ ఎన్నికలపై పలు అనుమానాలు: మాజీ మంత్రి

66பார்த்தது
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి ఉందని సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జ్ మేరుగా నాగార్జున తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ 62. 12 శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించి రాత్రి 11: 45 గంటలకు 76. 5 శాతం ఓటింగ్ పెరిగిందని ప్రకటించడం అనుమానాలకు దారి తీస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி