కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాల పడ్డాగా మారిన ఏపీ

66பார்த்தது
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ అరాచకాలకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి, సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జ్ మేరుగా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కూడా దాడి చేసే వారికి సలాం కొడుతున్నారని, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. వైసిపి నేతలపై దాడులు జరుగుతున్నా, ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

தொடர்புடைய செய்தி