వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

58பார்த்தது
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీసమేతంగా శనివారం వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులు ఒంగోలులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు విజ్ఞాలన్ని తొలగి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி