విజయ్ సాయి రెడ్డి విషం కక్కుతున్నాడు: మంత్రి స్వామి

85பார்த்தது
విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విషం కక్కుతున్నాడని రాష్ట్ర మంత్రి స్వామి మండిపడ్డాడు. ఒంగోలులోని ఓ కార్యక్రమంలో ఆదివారం రాష్ట్ర మంత్రి స్వామి మాట్లాడుతూ వైసీపీ వాళ్లని ప్రజలు తిరస్కరించిన వారి బుద్ధి మారలేదని తెలిపారు. విశాఖలో ఎండోమెంట్ అధికారి శాంతిని ప్రలోభ పెట్టి విలువైన భూములు కొట్టేసింది ఎవరు అని ప్రశ్నించారు. టిడిపి నేతలపై బురద చల్లాలి అనుకోవడం విజయసాయిరెడ్డి అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

தொடர்புடைய செய்தி