ఉదయం 5 గంటలకే పింఛన్ పంపిణీ చేయాలి: కలెక్టర్

69பார்த்தது
ఉదయం 5 గంటలకే పింఛన్ పంపిణీ చేయాలి: కలెక్టర్
అక్టోబర్ 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై అన్ని మండలాల ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో శనివారం కలెక్టరేట్ నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీన ప్రభుత్వ సెలవు ఉండటంతో తప్పనిసరిగా 1వ తేదీన పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி