కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తులు

62பார்த்தது
కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తులు
జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లుగా డీఈవో సుభద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ కింద 2024-25 విద్యా సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி