తిరుపురాంతకం ఎంపీడీవోగా రాజ్ కుమార్

64பார்த்தது
తిరుపురాంతకం ఎంపీడీవోగా రాజ్ కుమార్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీడీవో గా రాజ్ కుమార్ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాజ్ కుమార్ పెద్దారవీడు ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో రాజకుమార్ మాట్లాడుతూ. త్రిపురాంతకం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி