అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

52பார்த்தது
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుంచి 17 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలించడం చట్టరీత్యా నేరమని ప్రజలను హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி