గిద్దలూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం

72பார்த்தது
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజుల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలు, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, అమరావతి నిర్మాణం ఇతర కార్యక్రమాలను పూర్తి చేశామని సీఎం, డిప్యూటీ సీఎం నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

தொடர்புடைய செய்தி