కరవది సాయి మందిరంలో మహాసమాథోత్సవ కార్యక్రమం

78பார்த்தது
కరవది సాయి మందిరంలో మహాసమాథోత్సవ కార్యక్రమం
ఒంగోలు రూరల్ మండలం కరవది గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరంలో సాయిబాబా మహాసమాథోత్సవ కార్యక్రమాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.తొలుత సాయి నామ సంకీర్తన, మహా సమాధి దర్శనం, ప్రత్యేక హారతి, ప్రవచనం, తీర్థ ప్రసాద వినియోగం చేశారు.ఈ
కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ఛైర్మన్ కొప్పోలు పద్మావతి ప్రభుదాస్, ఆలయ అర్చకులు సాయి వివేక్ పాల్గొన్నారు.వందలాది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி