మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన కశ్శెట్టి జగన్ బాబు

64பார்த்தது
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన కశ్శెట్టి జగన్ బాబు
తర్లుపాడు మండల కేంద్రములోని తర్లపాడులో పర్యావరణ పరిరక్షణ కోసం, పిఓపి విగ్రహాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ‌ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ఉపాధ్యాయులు కశ్శెట్టి జగన్ బాబు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా మట్టి విగ్రహాలు వినియోగించాలని కోరారు.

தொடர்புடைய செய்தி