వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జవ్వాజి

71பார்த்தது
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జవ్వాజి
మార్కాపురం మండల ప్రజానీకం ప్రశాంత వాతావరణంలో, సుఖ సంతోషాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామాంజులరెడ్డి శనివారం ఆకాంక్షించారు. భక్తులు మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకొని నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజానీకానికి, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி