ఎమ్మెల్యే ముత్తుములను సన్మానించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు..

58பார்த்தது
ఎమ్మెల్యే ముత్తుములను సన్మానించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు..
గిద్దలూరు పట్టణంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని ఆదివారం ఘనంగా సన్మానించాయి. మూడు మండలాలకు చెందిన ఉద్యోగులు మేళతాళాలతో, పూలమాల, శాలువాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో చిన్నారుల నృత్య ప్రదర్శన అందరిని అలరించింది.

தொடர்புடைய செய்தி