వినాయక విగ్రహం పంపిన జిల్లా ఎస్పీ దామోదర్

64பார்த்தது
వినాయక విగ్రహం పంపిన జిల్లా ఎస్పీ దామోదర్
పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం పై జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం స్పందించారు. జరిగిన ఘటన పై ఆరా తీసి 11 మంది యువకులు గాయపడటంతో చలించిపోయిన ఎస్పీ పండుగను విరమించుకున్న గ్రామస్తులకు మరో విగ్రహం అందజేసి పండుగ వాతావరణం నింపారు.

தொடர்புடைய செய்தி