మందు సామాగ్రి నిలువ ఉంచిన వ్యక్తి పై కేసు నమోదు

85பார்த்தது
మందు సామాగ్రి నిలువ ఉంచిన వ్యక్తి పై కేసు నమోదు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కేఎస్ పల్లి గ్రామంలో బుధవారం అక్రమంగా అనుమతులు లేకుండా నిలువ ఉంచిన దీపావళి మందు సామాగ్రిని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ స్వాధీనం చేసుకున్నారు. పదివేల రూపాయలు విలువ చేసే మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనుమతులు లేకుండా దీపావళి మందు సామాగ్రి నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ సురేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி