మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

52பார்த்தது
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు
మద్యం సేవించి ఆటోలు నడిపి ప్రయాణికులను తీసుకువెళ్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని దర్శి సిఐ రామారావు ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. దర్శిలో ఆటో డ్రైవర్లకు సీఐ రామారావు మంగళవారం రాత్రి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఓవర్ లోడ్ తో ప్రయాణికులను తీసుకువెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி