చంద్రబాబు నాయకత్వంలో ప్రజా పాలన - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

79பார்த்தது
చంద్రబాబు నాయకత్వంలో ప్రజా పాలన - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొడవలూరులోని పీర్లచావిడి సెంటర్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే 100 రోజుల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు.

தொடர்புடைய செய்தி