ఉచిత ఇసుక విధానంపై జగన్ సంచలన ట్వీట్

74பார்த்தது
ఉచిత ఇసుక విధానంపై జగన్ సంచలన ట్వీట్
ఉచిత ఇసుక విధానంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎక్స్‌లో సంచలన ట్వీట్ చేశారు. ‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి. ఇప్పుడు అది కూడా లేదు. పేరుకే ఉచితం. కానీ వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా మీదుగా నడుస్తోంది. మేము టన్ను ఇసుక రూ.475కు సరఫరా చేశాం. ఇందులో నేరుగా రూ.375 ఖజానాకు వచ్చేవి. మా హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి.’ అని జగన్ ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி