తిరుమ‌ల లడ్డూ నాణ్య‌త పెరిగిందా? సీఎం స‌మాధానం ఇదే!

55பார்த்தது
తిరుమ‌ల ల‌డ్డూపై వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి క‌లిపార‌నే ఆరోప‌ణ‌ల‌తో శ్రీవారి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిని, ల‌డ్డూలు తీసుకునే వారి సంఖ్య త‌గ్గింద‌ని ఇటీవ‌ల ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజాగా బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, టీటీడీ వ‌స‌తుల ప‌ట్ల భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు.

தொடர்புடைய செய்தி