పల్నాడు: ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్సె బాలకృష్ణ

72பார்த்தது
పల్నాడు: ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్సె బాలకృష్ణ
దసరా నవరాత్రులను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాలలో దసరా ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతులలో భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకోవాలని శనివారం బొల్లాపల్లి ఎస్సై బాలకృష్ణ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా డీజే, ఆర్కేస్ట్రా, డాన్స్ కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఎవరైనా డీజే, ఆర్కేస్ట్రా, డాన్స్ ప్రోగ్రామ్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி