ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెన్షన్ పెంపు: నాదెండ్ల

68பார்த்தது
ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెన్షన్ పెంపు: నాదెండ్ల
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రూ. 4 వేలు పెన్షన్ అందజేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం తెనాలి మండలంలోని కంచర్లపాలెం, సోమసుందరపాలెం, తెలప్రోలు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி