రేపల్లె డివిజన్ కు, డి.ఎల్.పి.ఓగా జి. నరసింహారావు

57பார்த்தது
రేపల్లె డివిజన్ కు నూతన డీఎల్పీఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన అమృతలూరు మండల ఈవోపిఆర్ అండ్ ఆర్డి, జి. నరసింహారావు ను శుక్రవారం ప్రజా ప్రతినిధులు, ఎం.పి.డి.ఓ, మండల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు డిఎల్పిఓ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி