రేపల్లె నియోజకవర్గం లో 168. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

66பார்த்தது
రేపల్లె నియోజకవర్గం లో శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం వరకు కురిసిన వర్షానికి 168. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 38. 6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవ్వగా నిజాంపట్నం మండలంలో 30. 4 మిల్లీమీటర్లు నగరం మండలంలో 36. 4 మిల్లీమీటర్లు చెరుకుపల్లి మండలంలో అత్యధికంగా 63. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.

தொடர்புடைய செய்தி