ప్రత్తిపాడులో ఆర్టీసీ బస్సు నుండి దట్టమైన పొగలు..

58பார்த்தது
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం గుంటూరు నుండి పర్చూరు వెళ్ళు ఆర్టీసీ బస్సు లో ఒక్కసారిగా పొగలు రావటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై బస్సులో నుంచి దిగి దూరంగా వెళ్లారు. బస్సులో రేడియేటర్ పాడైపోయి పొగలు వచ్చాయని మరమ్మత్తులు చేసి మళ్లీ పర్చూరు వెళ్లేందుకు ప్రయత్నిస్తామని బస్సు కండక్టర్ తెలిపారు. కాలం చెల్లిన బస్సులు వేసి ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు ఆరోపించారు

தொடர்புடைய செய்தி