ఇద్దరు దొంగల అరెస్టు.. రూ. 5, 15 లక్షలు స్వాధీనం

84பார்த்தது
ఇద్దరు దొంగల అరెస్టు.. రూ. 5, 15 లక్షలు స్వాధీనం
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గo పరిధిలోని నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో గత నెలలో ఓ సంస్థలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను వట్టిచెరుకూరు పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ హెచ్ ఓ. వంశీధర్ తెలిపారు. అరెస్టు చేయటంతో పాటు వారి వద్ద నుండి రూ. 5, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. త్వరలో కోర్టుకు హాజర పరుస్తామని ఎస్ హెచ్ వంశీధర్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி