పెదకూరపాడు ఏపీఎంగా సునీత

55பார்த்தது
పెదకూరపాడు ఏపీఎంగా సునీత
పెదకూరపాడు మండల ఏపీఎంగా బొబ్బ సునీత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇప్పటివరకు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం ఏపీఎంగా ఇప్పటివరకు పనిచేశారు. సాధారణ బదిలీలో భాగంగా పెదకూరపాడులో చేరారు. ఆమె మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందించే పథకాలన్నీ మహిళలకు చేరే విధంగా కృషి చేయటం వారికి సకాలంలో రుణాలు అందించడం తిరిగి వాటిని రికవరీ చేయించడం చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி