పల్నాడు జిల్లాలో మద్యం షాపుల టెండర్లకు అనుమతులు

54பார்த்தது
మద్యం షాపుల టెండర్లు వేసే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవని పల్నాడు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ అన్నారు. మంగళవారం నరసరావుపేటలోని పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఈరోజు నుంచి మద్యం షాపులకు టెండర్లు పిలుస్తుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 129 షాపులకు అప్లికేషన్లు వేసే వెసులుబాటు ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி