నేడు పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కలెక్టర్ సమీక్ష

65பார்த்தது
నేడు పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కలెక్టర్ సమీక్ష
పల్నాడు జిల్లాలో పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై గురువారం కలెక్టర్ అరుణ్ బాబు అధ్యక్షతన పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గుర్తింపు కలిగిన కేంద్ర, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల జిల్లా స్థాయి ప్రతినిధులు సమీక్షకు హాజరవ్వాలని అధికారులు తెలిపారు. సమీక్షలో పార్టీల ప్రతినిధులు సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఆమోదాలు తెలియజేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி