మాచర్ల :ఆలయ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి

70பார்த்தது
మాచర్ల :ఆలయ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
కారంపూడి పట్టణంలోని శుద్ధ గుంతల కాలనీలో శ్రీ కనకదుర్గ తల్లి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పల్నాడు ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగుండాలన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రెటరీ పంగులూరు అంజయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி