గుంటూరు:హెల్తీ ఇండియా నినాదంతో ముందుకెళ్లాం

76பார்த்தது
గుంటూరు:హెల్తీ ఇండియా నినాదంతో ముందుకెళ్లాం
గుంటూరులో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ రన్ కార్యక్రమంఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఏపీ సర్కిల్ తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 'హెల్తీ ఇండియా. హ్యాపీ ఇండియా' నినాదంతో ముందుకెళ్లామని యువతకు పిలుపునిచ్చారు. ఫిట్నెస్ మన శరీరానికి కాదు. మనస్సు, మెదడుకు సంబంధించిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி