గుంటూరు: రేపు జీఎంసీలో పీజీఆర్ఎస్

71பார்த்தது
గుంటూరు: రేపు జీఎంసీలో పీజీఆర్ఎస్
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ నెల 14వ తేదీన (ప్రోగ్రెస్సివ్ రిడ్రెస్సల్ సిస్టమ్) పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు అపరిష్కృతమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు.

தொடர்புடைய செய்தி