గుంటూరు విజిలెన్స్ ఇన్ స్పెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతలు

74பார்த்தது
గుంటూరు విజిలెన్స్ ఇన్ స్పెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతలు
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్ స్పెక్టర్ గా కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాల విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐగా చంద్రశేఖర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన అక్కిశెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన సీఐను కార్యాలయ సిబ్బంది అభినందించారు.

தொடர்புடைய செய்தி