టెట్ పరీక్షకు 18,476 మంది అభ్యర్థులు

82பார்த்தது
టెట్ పరీక్షకు 18,476 మంది అభ్యర్థులు
ఈనెల 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ పరీక్ష టెట్ కు విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 21వ తేదీ వరకు జరిగే పరీక్షలకు మొత్తం 18, 476 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం జిల్లాలో 4 సెంటర్లు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 9. 30, మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు అనుమతించబోమని డీఈవో శైలజ స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி