పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు

83பார்த்தது
పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఎస్ పి పి రోడ్డు లోని డ్రెయిన్, శానిటేషన్ పనులను పరిశీలించారు. 10, 11 వార్డుల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పారిశుద్ధ్యం, త్రాగునీరుపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఆయన వెంట సచివాలయ సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி