వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

74பார்த்தது
వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాత రెడ్డిపాలెం గ్రామంలో.. సోమవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 250 మంది వరద ముంపు బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే నష్టం అంచనా వేయించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி