కేంద్ర బృందానికి సిపిఎం నేతల వినతి

69பார்த்தது
కేంద్ర బృందానికి సిపిఎం నేతల వినతి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో వందలాది ఎకరాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో కేంద్ర బృందం పరిశీలనకు వచ్చిన సందర్భంగా గుంటూరు ఛానల్ వద్ద వారికి వినతి పత్రం అందించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி