ఏపీలో గంజాయి కలకలం

52பார்த்தது
ఏపీలో గంజాయి కలకలం
ఏపీలో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. విజయవాడలోని కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు వాహనాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.1.61 కోట్ల విలువైన 808 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி